క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: జీఎం

64చూసినవారు
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: జీఎం
చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని ఎంవిటిసిలో 54 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు, ఇటీవల జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల ఖాళీలకు అంతర్గత అభ్యర్థులకు నిర్వహించిన నియామక పరీక్షలో ఎంపికైన 8 మంది అభ్యర్థులకు శిక్షణ ఉత్తర్వులను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్