దేవవ్వ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు

62చూసినవారు
దేవవ్వ కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు
కోనరావుపేట మండలం నిమ్మపెల్లి గ్రామానికి చెందిన పాత్రికేయులు దప్పుల కరుణాకర్, నరేష్ తల్లి దప్పుల దేవవ్వ ఇటీవల మృతి చెందారు. సోమవారం బిఆర్ఎస్ నాయకులు దేవవ్వ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచులు శ్రీనివాస్, రాములు నాయక్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు వెంగల తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్