SLBC టన్నెల్ నుంచి కార్మికుల మృతదేహాలను వెలికితీయడానికి ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ శనివారానికి 15వ రోజుకు చేరుకుంది. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్తో మృతదేహాల గుర్తింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగా డీ వాటరింగ్, టీబీఎం మిషన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి.