నెమ్మదిగా సాగుతున్న పోలింగ్.. కారణం అదే!

66చూసినవారు
ఆరో విడత పోలింగ్‌లో పలుచోట్ల EVM మిషన్లు మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. పోలింగ్ బూత్‌ల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మరోవైపు EVMలు పనిచేయడం లేదంటూ ఎన్నికల సంఘానికి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. EVMలు పనిచేయకపోవడంతో ఓటు వేసేందుకు మండుటెండలో ప్రజలు క్యూలో నిల్చున్నారు. ఓటు వేయడానికి 2గంటలకు పైగా సమయం పడుతుందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్