’చిరు‘ సత్కారాలు

50చూసినవారు
’చిరు‘ సత్కారాలు
2006 జనవరిలో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి పద్మభూషణ్ పురస్కారం.. అదే ఏడాది నవంబర్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. 1998, అక్టోబర్ 2న 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. చిరంజీవి బ్లడ్ బాంక్, చిరంజీవి ఐ బాంక్ నాలుగేళ్లు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను అందుకొన్నాయి. అనంతరం చిరంజీవి మే 10న పద్మ విభూషణ్‌ అందుకున్నారు.

సంబంధిత పోస్ట్