ట్రైనీ ఆర్మీ అధికారులను బెదిరించి.. స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం (వీడియో)

61చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో బుధవారం దారుణ ఘటన జరిగింది. స్నేహితురాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. తొలుత వారి వద్ద ఉన్న డబ్బు, నగలను బెదిరించి తీసుకున్న దుండగులు.. వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై గతంలో క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్