20 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు తల్లినే భిక్ష అడిగాడు (వీడియో)

10034చూసినవారు
20 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు సన్యాసిని మారి వచ్చి తల్లినే భిక్ష అడిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో జరిగింది. ఖరౌలి గ్రామానికి చెందిన పింకూ 11 ఏళ్ల వయసులో తప్పిపోయాడు. 20 ఏళ్ల తర్వాత సన్యాసిగా మారి తన గ్రామానికి వచ్చాడు. పింకూ శరీరంపై ఉన్న గాయాలను బట్టి తల్లిదండ్రులు తమ కుమారుడేనని గుర్తుపట్టారు. తుంబుర వాయిస్తూ పింకూ భిక్ష అడిగాడు. ఇది చూసిన పలువురు భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్