సోనియా, రాహుల్ PM సీటు త్యాగం చేశారు: DK

59చూసినవారు
సోనియా, రాహుల్ PM సీటు త్యాగం చేశారు: DK
కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం సోనియా, రాహుల్ గాంధీ ప్రధాని పీఠాన్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను 2004లో అధికారంలోకి తీసుకొచ్చిన సోనియా.. మన్మోహన్ ను ప్రధానిని చేశారని గుర్తు చేశారు. అప్పుడు యూపీఏ కూటమిలోని అన్ని పార్టీలు సోనియాను ప్రధాని కావాలని కోరుకుంటున్నాయని ఎంపీలు వెల్లడించారు. కానీ, ఆర్థికవేత్త కోసం ఆమె ప్రధాని కుర్చీని త్యాగం చేసిందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్