కాసేపట్లో శంషాబాద్ కు రాహుల్, ఖర్గే

84చూసినవారు
కాసేపట్లో శంషాబాద్ కు రాహుల్, ఖర్గే
హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభకు కార్యకర్తలు, ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. మరికాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మల్లిఖార్జున ఖర్గే చేరుకోనున్నారు. వీరిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు.

సంబంధిత పోస్ట్