దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ సమయం దొరికినప్పుడల్లా దైవ దర్శనానికి వెళ్తుంటారు. తాజాగా ఆయన అయోధ్య రామ మందిరానికి వెళ్లారు. భారత ప్లేయర్ రవి బిష్ణోయ్తో కలిసి బాలరాముడిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలను ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కాగా కేశవ్ మహారాజ్ తొలిసారి ఐపీఎల్లో భాగం కానున్నారు.
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జె
యింట్స్ కి మహరాజ్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.