రేపటి నుంచి ప్రత్యేకంగా సమ్మర్ ట్రైన్స్

52చూసినవారు
రేపటి నుంచి ప్రత్యేకంగా సమ్మర్ ట్రైన్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. రేపటి నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసింది. సమ్మర్ హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో... ప్రత్యేకంగా సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

సంబంధిత పోస్ట్