లక్కీ డిప్‌లో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం

70చూసినవారు
లక్కీ డిప్‌లో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం
సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనాన్ని రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. దీనివల్ల జూన్ 4 వరకు సామాన్య భక్తులకు రోజూ రెండు గంటల దర్శన సమయం పెరుగుతుందన్నారు. ఇకపై వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను కూడా లక్కీ డిప్‌లోని ఇస్తామని చెప్పారు. శ్రీవారి సేవకులకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్