ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టు SRSP: జీవన్ రెడ్డి

61చూసినవారు
ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టు SRSP: జీవన్ రెడ్డి
ఉత్తర తెలంగాణకు శ్రీరాంసాగర్ ఆయువు పట్టు అని.. తాగునీరు అయినా, సాగునీరు అయినా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచే వస్తుందని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డుపై కేంద్రం ఇచ్చిన ఉత్తర్వు బోగస్ అని విమర్శించారు. పసుపు ఏర్పాటు చేస్తానని అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు.. ఏమైంది? అని కాంగ్రెస్ జన జాతర సభలో ప్రశ్నించారు. బోర్డు ఎక్కడ పెడుతారో తెలియకుండా ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని విమర్శించారు.

సంబంధిత పోస్ట్