లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

54చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 172.75 పాయింట్ల లాభంతో 77510.34 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51.20 పాయింట్ల లాభంతో 23567.20 పాయింట్ల లాభంతో స్థిరపడ్డాయి. హిండాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, JSW స్టీల్, అదానీ పోర్ట్స్ లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, NTPC, విప్రో నష్టాలను చవి చూశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్