అమరావతి ప్రజా రాజధాని: చంద్రబాబు

83చూసినవారు
అమరావతి ప్రజా రాజధాని: చంద్రబాబు
అమరావతి ప్రజా రాజధాని అని, విశాఖ ఆర్థిక రాజధాని, కర్నూల్‌ను మోడల్ సిటీగా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించాం. రాజధాని ఎక్కడుండాలంటే రాష్ట్రానికి మధ్యలో ఉండాలని ఎనిమిదో తరగతి పిల్లాడిని అడిగిన చెబుతాడు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడింది’ అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్