నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

69చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 79,750.51 వద్ద కనిష్ఠాన్ని తాకి.. చివరికి 280.16 పాయింట్ల నష్టంతో 80,148.88 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 65.55 పాయింట్ల నష్టంతో 24,413.50 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో బజాబ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ ప్రధానంగా నష్టపోగా.. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ షేర్లు లాభపడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్