నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

69చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 264.27 పాయింట్ల నష్టంతో 85,571.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 37.10 పాయింట్ల నష్టంతో 26,178.95 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.63 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2,684 వద్ద ట్రేడవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్