కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు

74చూసినవారు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ముడా కేసులో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు సీఎంపై మైసూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మరో నలుగురిపై కూడా కేసు నమోదైంది. అధికారకంగా ఎఫ్‌ఐఆర్‌లో సీఎం సిద్ధరామయ్య A1గా ఉన్నారు. A2గా సీఎం భార్య బీఎన్ పార్వతి, A3గా మల్లికార్జున్ స్వామి, A4 గా దేవరాజు ఉన్నారు.

సంబంధిత పోస్ట్