నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
By Somaraju 73చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 22,556 వద్దకు చేరింది. సెన్సెక్స్ 408 దిగజారి 73,885 వద్ద ముగిసింది. ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, SBI, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, విప్రో, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి.