నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

50చూసినవారు
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్‌ ఆరంభంలో ఉన్న జోరును దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి వరకు కొనసాగించలేకపోయాయి. సెన్సెక్స్ 79,032 (-210 పాయింట్లు), నిఫ్టీ 24,010 (-33) వద్ద ముగిశాయి. ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ICICI వంటి బడా షేర్ల నష్టాలు ప్రభావం చూపాయి. మార్కెట్లో స్టాక్స్ విలువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందంటున్నారు నిపుణులు. దీనిని దేశీయ ఇన్వెస్టర్లు క్యాష్ చేసుకుంటుండటంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పడుతోందంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్