లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్

594చూసినవారు
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్
మెడికల్ బిల్లులు చెల్లించకుండా రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న అనే వ్యక్తి బిల్లులు చెల్లించేందుకు సూపరింటెండెంట్‌ను కలిశాడు. అందుకు లచ్చునాయక్ మూడు లక్షలు డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం లంచం తీసుకుంటుండగా.. లచ్చునాయక్‌ను పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్