ఢిల్లీ నీటి ఎద్దడిపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాకు 137 క్యూసెక్కుల నీటిని తక్షణమే ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ను కోర్టు కోరింది. అది ఢిల్లీకి విడుదల చేయబడుతుంది చెప్పుకొచ్చింది. తద్వారా దాహంతో ఉన్న ఢిల్లీకి బిగ్ రిలీఫ్ దొరుకుతుందని పేర్కొనింది. దీంతో పాటు నీటిని పొదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని అత్యున్నత ధర్మాసనం చెప్పుకొచ్చింది.