ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

57చూసినవారు
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేవరకొండ పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచర్ల తిరుపతయ్య(47) టిఫిన్ సెంటర్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన తిరుపతయ్య ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో మనస్థాపాన్ని గురై శనివారం రాత్రి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్