41 మంది విద్యార్థులు డుమ్మా

1549చూసినవారు
జిల్లావ్యాప్తంగా గణితం పరీక్ష ప్రశాంతగా కొనసాగినట్లు విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. 67 పరీక్ష కేంద్రాల్లో 11946 మంది విద్యార్థులకు గాను 11905 మంది హాజరయ్యారు. 41 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదని శనివారం తెలిపారు. పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ తనిఖీలు చేసి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 31 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్