80 కిలోల బెల్లం పట్టివేత

1549చూసినవారు
80 కిలోల బెల్లం పట్టివేత
80 కిలోల బెల్లాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గరిడేపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన రాకేష్ శాంతిలను హుజూర్నగర్ నుండి 80 కిలోల బెల్లం తరలిస్తుండగా వారి వద్ద నుండి బెల్లం తో పాటు రెండు ద్విచక్ర వాహనాలు ఎక్సైజ్ అధికారులు గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఆయ వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్