గడ్డివాము దగ్ధం

10006చూసినవారు
మఠంపల్లి పాత దొనబండతండా మాజీ సర్పంచి హనుమానాయక్ కు చెందిన గడ్డివాముకు నిప్పంటుకుని మంటలు వ్యాపించి గడ్డివాము దగ్ధమైన ఘటన గురువారం చోటు చేసుకుంది. మూడు ఎకరాల్లోని గడ్డిని పశుగ్రాసం కోసం వాముగా ఉంచగా మొత్తం అగ్నికి ఆహుతి ఆహుతయింది. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి దురాగతాలకు పాల్పడేటువంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్