కాంగ్రెస్ గెలుపు ఖాయం

74చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామని నేరేడు చర్ల జెడ్ పి టి సి రాపోలు నర్సయ్య అన్నారు. శనివారం నేరేడుచర్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేస్తామని అన్నారు ప్రతి బూత్ లో మెజారిటీ వచ్చేలా కృషి చేస్తామన్నారు అధికారంలో వచ్చిన నాలుగు నెలల లోనే కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు

సంబంధిత పోస్ట్