రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

2649చూసినవారు
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామం గౌరీ శంకర్ రైస్ ఇండస్ట్రీస్ ముందు శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూల మలుపు వద్ద డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో నేరేడుచర్లకు చెందిన షేక్ యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్