విద్యుత్ షాక్ తో పాడిగేదెల మృతి

11420చూసినవారు
విద్యుత్ షాక్ తో పాడిగేదెల మృతి
విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతిచెందిన ఘటన మఠంపల్లి 132 కేవీ సబ్స్టేషన్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది
కీసరి పెద నాగయ్యకు చెందిన పాడిగేదెలు మేత మేస్తున్న క్రమంలో తెగి పడిఉన్న తీగలు తగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందాయి. సుమారు 1. 20లక్షల మేర నష్టం వాటిల్లినట్లు నాగయ్య తెలిపారు. గేదె విలువ రూ. 70వేలు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్