తుక్కుగూడ కాంగ్రెస్ జన జాతర సభకు తరలిన నాయకులు

591చూసినవారు
తుక్కు గూడ కాంగ్రెస్ జన జాతర సభ శనివారం కోదాడ నుండి భారీగా కార్యకర్తలు , నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వెళుతున్న వాహనాలను కోదాడ మునిసిపల్ వైస్ ఛైర్మన్ కందుల కోటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు సభకు తరలి వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రజని కాంత్, దావల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్