డ్రగ్స్ నిర్మూలన ర్యాలీకి కదం తొక్కిన విద్యార్థులు

62చూసినవారు
యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, డిఎస్పి శ్రీధర్ రెడ్డిలు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో కోదాడ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల తో డ్రగ్స్ నిర్మూలన పై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐలు రాము, రజిత రెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ ప్రమీల, ఎంపీపీ మల్లెల రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్