అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

6047చూసినవారు
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎర్రసాని గూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. కొల్లూరి రాజా వర్ధన్(35) అనే వ్యక్తి హైవే పక్కన మృతిచెంది ఉన్నాడు. అతడిది కృష్ణా జిల్లా పామూరుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్