పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన లక్ష రూపాయలు

1525చూసినవారు
ఎన్నికల కోడ్ లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ క్రింద వాహన తనిఖీలు చేస్తుండగా శనివారం హైదరాబాదు నుండి భీమారం వేళ్లుతున్న కారులో లక్ష రూపాయలు నగదు పట్టుకున్నట్ల ఎస్సైలు మహేందర్, అలుగుబెల్లి జగన్ మోహన్ రెడ్డి లు తెలిపారు. దొరికిన డబ్బు విషయంలో పూర్తి వివరములు తెలియవలసి ఉన్నది. పరిమితికి మించి నగదు పట్టుపడితే స్వాధీనం చేసుకుంటామని ఎస్సైలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్