పదవ తరగతి ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. సాంఘిక శాస్త్రం పరీక్షకు జిల్లాలో 11, 946 మంది రెగ్యులర్ విద్యార్థులు రాయాల్సి ఉండగా 11, 905 మంది హాజరయ్యారని డిఈఓ అశోక్ శనివారం తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ 33 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష అనంతరం విద్యార్థులు లగేజీ సర్దుకొని తల్లిదండ్రులతో తమ సొంత గ్రామాలకు పయనమయ్యారు.