ఘోర రోడ్డు ప్రమాదం

19154చూసినవారు
సూర్యాపేటలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త బస్టాండ్ సమీపంలో ముందు వెళ్తున్న లారీని వెనుక వెళుతున్న ప్యాసింజర్ ఆటో బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను అంబులెన్స్ సిబ్బంది సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారంతా అరవపల్లి మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్