'జూనియర్ ఉద్యోగులకు 35-45% జీతాలు పెరగొచ్చు'

77చూసినవారు
'జూనియర్ ఉద్యోగులకు 35-45% జీతాలు పెరగొచ్చు'
ఈ ఏడాది ఐటీ అండ్ టెక్ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం వరకు జీతాలు పెరగొచ్చని 'మైకేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్' నివేదిక వెల్లడించింది. మధ్యశ్రేణి వారికి 30-40 శాతం, సీనియర్లకు 20-30 శాతం వరకు పెంపు ఉంటుందని చెప్పింది. నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై కంపెనీలు దృష్టి సారించాయని తెలిపింది. వివిధ రంగాల్లో డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్‌లో నైపుణ్యం ఉన్నవారి అవసరం పెరిగిందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్