అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా రంగు ముత్యంరాజు గురుస్వామినీ ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏబిఏపి జిల్లా సమావేశం శనివారం అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కమిటీ నీ ఎన్నుకున్నారు. ఈఎన్నికలకు జాతీయ కమిటీ సభ్యులు పరిశీలక్కలుగా వచ్చారు. వారి సమక్షంలోనే ఎన్నికలు నిర్వహించారు.