పోట్లాడుకుంటూ పట్టాలపైకి వెళ్లిన ఎద్దులు.. చివరికి (వీడియో)

581చూసినవారు
రైలు పట్టాలపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ రైలు పట్టాలపైకి వెళ్లాయి. అదే సమయంలో రైలు అటుగా దూసుకొచ్చింది. అయితే ఎద్దులు పోట్లాడుకోవడం చూసిన లోకోపైలట్ వేగాన్ని తగ్గించాడు. మెల్లగా వచ్చి ఎద్దుల వద్ద నిలిపేశాడు. పక్కన ఉన్న వారు అక్కడికి వెళ్లి ఎద్దులను తరిమికొట్టేందుకు వాటిపై నీళ్లు పోస్తారు. చివరకు ఎలాగోలా ఆ ఎద్దులను అక్కడి నుంచి పక్కకు పంపించేస్తారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్