యాచకుడి పై వెళ్లిన బస్సు.. నుజ్జు నుజ్జు అయినా కాలు

24509చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక కొత్త బస్టాండు ఫ్లైఓవర్ కింద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న యాచకుడిపై బస్సు వెళ్లడంతో కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. తీవ్ర రక్తస్రావంతో యాచకుడు ఇబ్బంది పడ్డాడు. స్థానికులు 108 కి కాల్ చేయడంతో హాస్పిటల్కు తరలించారు. నిత్యం రద్దీగా ఉండే కొత్త బస్టాండు ఫ్లేవర్ వద్ద యాచకులు యాచిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్