ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే నమోదు చేసుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం. వెంటనే ఓటు హక్కు నమోదు చేసుకోండి. ఓటు హక్కు నమోదులో ఎలాంటి సందేహాలు ఉన్నా 1950 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చు.