రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

23702చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్ల సింగారం స్టేజి వద్ద మంగళవారం రోజు అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దంతాల పెళ్లికి చెందిన యువకులు పల్సర్ బైక్ పై సూర్యాపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గణేష్, అనే యువకుడు మృతి చెందాడు. నలుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్