మండుటెండలో మూసీ నదిలో నీటి ప్రవాహం

1917చూసినవారు
సూర్యాపేట జిల్లా జాజి రెడ్డి గూడెం మండలం కేంద్రంలో గల గంగ దేవమ్మ గుడి, సమీపన మూసి నదిలో మండుటెండలో వరద ప్రవాహంతో స్థానికులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వరద వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వాగు మొత్తంలో ఎక్కడా చుక్క నీరు లేకుండా ఎండిపోయిన తరుణంలో వరద నీరు రావడంతో సంతోషం వెక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్