సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెల్, శనివారం రోజు హైదరాబాదులో పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రి అనసూర్య సీతక్క, ని కలిసి 230 కోట్లు నిధులు మంజూరు కొరకు ప్రతిపాదన సమర్పించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, మంత్రిని కోరారు.