లక్ష మెజారిటీతో గెలిపించాలి.. రాజగోపాల్ రెడ్డి

54చూసినవారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎక్స్ రోడ్ వద్ద కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు అత్యధిక మెజార్టీతో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి తమ బాధ్యత అని అన్నారు, కార్యక్రమంలో ఎమ్మెల్యే సామెల్, అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్