వవరి కోతను ప్రారంభించిన ఎమ్మెల్యే

579చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, తన స్వగ్రామం ధర్మారం గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో, సోమవారం రోజు వరి కోసే పనులను ప్రారంభించారు. 15 ఎకరాల సొంత పొలంతో పాటు మరో 25 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పొలంలో వరి కోసే పనులు తానే వరి కోసి ప్రారంభించినున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్