కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మాలీవాల్

54చూసినవారు
కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మాలీవాల్
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఢిల్లీపై సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ దాడి కేసుపై తీస్ హజారీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. స్వాతి తనకు తానే గాయపరుచుకుందేమోనని బిభవ్ తరఫు న్యాయవాది హరిహరన్ వాదించారు. అనేక మంది ఉండే సీఎం నివాసంలో దాడి జరిగే అవకాశం ఉండదని, బిభవ్ కు బెయిల్ ఇవ్వాలని కోరారు. లాయర్ వాదన విన్న స్వాతి కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్