T20 వరల్డ్ కప్ : రికార్డు సృష్టించిన భారత్

52చూసినవారు
T20 వరల్డ్ కప్ : రికార్డు సృష్టించిన భారత్
టీ20 ప్రపంచకప్‌లో బ్యాట్స్‌మెన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నసావు స్టేడియంలో భారత్ రికార్డు సృష్టించింది. అక్కడ అత్యధిక రన్ ఛేజ్(111/3vsUSA) చేసిన జట్టుగా నిలిచింది. పాకిస్థాన్ (107/3 వర్సెస్ కెనడా) మరియు దక్షిణాఫ్రికా (106/6 వర్సెస్ నెదర్లాండ్స్) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే, రోహిత్ సేన ఆ మైదానంలో హ్యాట్రిక్ విజయాలు (వర్సెస్ ఐర్లాండ్, పాకిస్తాన్, యుఎస్) సాధించిన రెండవ జట్టు (మొదటి జట్టు ప్రోటీస్)గా నిలిచింది. ఈ గ్రౌండులో కెనడా చేసిన 137 స్కోరే(vsఐర్లాండ్) అత్యధికం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్