T20WC: నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ

55చూసినవారు
T20WC: నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు సోమవారం తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు సెయింట్ లూసియాలోని డారెన్ సామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే, సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్