T20WC: సూపర్-8లో భారత్ ను ఢీకొట్టే జట్లివే!

76చూసినవారు
T20WC: సూపర్-8లో భారత్ ను ఢీకొట్టే జట్లివే!
వెస్టిండీస్ వేదికగా జరగబోయే సూపర్-8 పోరులో భారత్ మూడు జట్లతో తలపడనుంది. వీటిలో కనీసం రెండు మ్యాచుల్లో గెలుపొందినా సెమీస్ బెర్తు దక్కనుంది. సూపర్-8లో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ను ఈ నెల 20న అఫ్గాన్ తో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 22న బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో తలపడుతుంది. సూపర్-8లో చివరగా జూన్ 24న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లు బార్బొడోస్, ఆంటిగ్వా, సెయింట్ లూసియాలో జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్