ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం.. రూ.500 చొప్పున జరిమానా

74చూసినవారు
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం.. రూ.500 చొప్పున జరిమానా
పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై రగడ కొనసాగుతోంది. స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని రాజ్‌భవన్ పేర్కొంది. ఈ మేరకు చట్టబద్ధత, ప్రక్రియను ప్రశ్నిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలకు రాజ్‌భవన్ లేఖ రాసింది. అలాగే ఒక్కో ఎమ్మెల్యేకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధించింది.

సంబంధిత పోస్ట్